వైన్స్‌పై అంబేద్కర్ సంఘ నాయకుల దాడి | attack on wines due to ambedkar jayanti | Sakshi
Sakshi News home page

వైన్స్‌పై అంబేద్కర్ సంఘ నాయకుల దాడి

Apr 14 2016 1:55 PM | Updated on Aug 17 2018 8:11 PM

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని అంబేద్కర్ సంఘ నాయకులు దాడులకు పాల్పడ్డారు.

దండేపల్లి : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని అంబేద్కర్ సంఘ నాయకులు దాడులకు పాల్పడ్డారు.  స్థానికంగా ఉండే పెద్దయ్య వైన్స్‌పై గురువారం దాడికి దిగారు. ఓ వైపు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే మద్యం అమ్మకాలు జరుపుతారా అంటూ వైన్స్ యజమానిని అడ్డుకుని షాపు మూసివేయించారు. నాయకుల దాడిలో మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement