సాక్షి, హైదరాబాద్: పశువులు కూడా సిగ్గు పడే భాషను కొంతమంది ఉపయోగిస్తున్నారని, తాను అలా మాట్లాడలేనని రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక చోట్ల నీతి నిజాయితీ, విలువల గురించి మాట్లాడే చంద్రబాబునాయుడు ఏ విలువలను ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
రేవంత్రెడ్డి వాడిన భాషను సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి తప్పు చేయలేదని, డబ్బు తీసుకెళ్లలేదని, స్టీఫెన్సన్కు ఇవ్వలేదని, ఆ డబ్బుతో పార్టీకి సంబంధం లేదని, ఆడియో టేపులో ఉన్న సంభాషణ తనది కాదని చంద్రబాబు ఇంతవరకు చెప్పలేదన్నారు. సభ్యతలేని మనుషులు మాట్లాడే అసభ్యమాట లను మీడియా కూడా తొలగించాలని సూచించారు.
పశువులు కూడా సిగ్గు పడే భాష
Published Fri, Jul 3 2015 3:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement