వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది.
వైద్యుని నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. వైద్యం వికటించి రమేష్ అనే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో గురువారం చోటుచేసుకుంది. వైద్యుని నిర్లక్ష్యమే కారణమని మృతుని తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆస్పత్రిలోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మృతదేహంతో ఆస్పత్రి వద్ద బంధువులు ధర్నాకు దిగారు. దాంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.