కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య | a woman committed suicide in khammam district | Sakshi
Sakshi News home page

కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

Aug 16 2015 2:07 PM | Updated on Sep 3 2017 7:33 AM

కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

పాలేరు(ఖమ్మం): కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాలేరు మండలం ఆరెంపుల గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన గుదిమల్ల రామనర్సమ్మ(54) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతోంది. దీంతో ఈ రోజు గ్రామ శివారులోని మామిడితోటలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement