కలుషిత నీరు తాగి అస్వస్థత | 20 suffer due to polluted water | Sakshi
Sakshi News home page

కలుషిత నీరు తాగి అస్వస్థత

Oct 24 2015 4:09 PM | Updated on Mar 28 2018 11:11 AM

కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం కమాల్‌పూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

యాలాల (రంగారెడ్డి) : కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం కమాల్‌పూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి నీరు సరఫరా చేసే నీటి ట్యాంక్ అపరిశుభ్రంగా ఉండటం వల్లే ఇలా జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement