తిరుచ్చి ఆలయంలో ఏనుగు భీభత్సం

elephant killed the pagan in Temple - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు తిరుచ్చిలోని మారియమ్మ దేవాలయంలో శుక్రవారం ఓ ఏనుగు భీభత్సాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చిలోని మారియమ్మ ఆలయంలో పూజలు జరుగుతుండగా ఒక్కసారిగా ఏనుగు దూసుకొచ్చింది. భయంతో భక్తులు ఆలయం బయటకు పరుగులు తీశారు. దాడిలో ఏనుగు తొక్కడంతో ఓ భక్తుడు అక్కడికక్కడే మృతిచెందాడు. చనిపోయిన భక్తుడిని గజేంద్రన్‌గా గుర్తించారు. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top