చేనేత కార్మికుడి ఆత్మహత్య | weaver commits suicide in sircilla district | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుడి ఆత్మహత్య

Dec 30 2016 12:06 PM | Updated on Sep 4 2017 11:58 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది.

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బూర రాజేషం(60) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement