మొరాయించిన రైలింజన్‌ | vijayawada-secunderabad-satavahana-sf-express delay | Sakshi
Sakshi News home page

మొరాయించిన రైలింజన్‌

Mar 3 2017 2:22 PM | Updated on Sep 5 2017 5:06 AM

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఇంజన్‌ మొరాయించడంతో ఓ గూడ్స్‌ రైలు నిలిచిపోయింది.

- పలు రైళ్లు ఆలస్యం
 
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఇంజన్‌ మొరాయించడంతో ఓ గూడ్స్‌ రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే శాతవాహన రైలు ఆలస్యంగా నడుస్తోంది. అలాగే కాజీపేట నుండి హైదరాబాద్ వెళ్లే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement