నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు | Goods Train Derails In Nellore District | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Mar 31 2026 10:49 AM | Updated on Mar 31 2026 11:35 AM

Goods Train Derails In Nellore District

సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుపతికి పాలు నింపుకునేందుకు వెళ్తుండగా.. వెంకటాచలం-మనుబోలు మధ్య కొమ్మలపూడి జంక్షన్‌ వద్ద ఘటన జరిగింది. గూడ్స్‌ రైలుకు ఉన్న పాల ట్యాంకర్‌ ట్రాక్‌పై అడ్డంగా పడిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు  చర్యలు  చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement