కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతుల దుర్మరణం | Two farmers killed with the current shock | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతుల దుర్మరణం

Sep 27 2016 10:16 AM | Updated on Sep 5 2018 2:26 PM

మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం గంగిమాన్‌దొడ్డి గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందారు.

మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం గంగిమాన్‌దొడ్డి గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఎర్రప్ప (42), పెద్దబావి వీరన్న(40) అ’ఏ రైతులు పత్తి పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి మోటారు ఆన్ చేస్తుండ గా కరెంట్ షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గట్టు సబ్‌ఇన్‌స్పెక్టర్ రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement