తణుకులో కారు బీభత్సం .. వ్యక్తి మృతి | The man killed in the car havoc in Tanuku | Sakshi
Sakshi News home page

తణుకులో కారు బీభత్సం .. వ్యక్తి మృతి

Oct 9 2016 2:11 PM | Updated on Aug 30 2018 4:10 PM

కారు అదుపుతప్పి ఐదు ద్విచ క్రవాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు.

కారు అదుపుతప్పి ఐదు ద్విచ క్రవాహనాలను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయాపడిన ఓ యుకువుడు చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందాడు. పశ్చిమగోదావరి జల్లా తణుకులోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద శనివారం సాయంత్రం పెనుమండ్ర మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కుమార్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఐదు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆచంటకు చెందిన నెక్కింటి నగేష్ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందాడు. ఇప్పటికే ఆర్‌ఐను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement