అన్నాడీఎంకే నేతల ఇంళ్లలో ఐటీ దాడులు | the IT raids in AIADMK leaders homes | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే నేతల ఇంళ్లలో ఐటీ దాడులు

Sep 12 2016 8:33 PM | Updated on Oct 3 2018 7:31 PM

తమిళనాడులో సోమవారం ఏకకాలంలో 40 చోట్ల పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు.

తమిళనాడులో సోమవారం ఏకకాలంలో 40 చోట్ల పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి నత్తం విశ్వనాథం, చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరైస్వామి, ఆయన కుమారుడి ఇళ్లు, కాలేజీలు, కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖాధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో పలు శాఖలు కలిగి ఉన్న ప్రముఖ బంగారు నగల దుకాణంపై కూడా దాడులు జరిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement