భువనగిరి ఆర్టీవో కార్యాలయానికి నయీం బాధితులు | Nayeem Victims reach Bhongir RDO Office | Sakshi
Sakshi News home page

భువనగిరి ఆర్టీవో కార్యాలయానికి నయీం బాధితులు

Oct 1 2016 11:59 AM | Updated on Oct 16 2018 9:08 PM

భువనగిరి ఆర్టీవో ఆఫీసుకు నయీం బాధితులు శనివారం భారీగా చేరుకున్నారు.

నల్గొండ : భువనగిరి ఆర్టీవో ఆఫీసుకు నయీం బాధితులు శనివారం భారీగా చేరుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి వెంచర్లోని తమ ప్లాట్లను కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీనిపై మరికాసేపట్లో ఆర్టీవో విచారణ జరపనున్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడు అక్రమాలు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

దాంతో నయీం తమను బెదిరించి లక్ష్మీనరసింహస్వామి వెంచర్లోని తమ ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో ఆర్టీవో విచారణ చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement