తిరుమల కొండపై అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది.
తిరుమల ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం
Nov 21 2016 11:44 AM | Updated on Sep 5 2018 9:47 PM
తిరుమల: తిరుమల కొండపై అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి ఘాట్రోడ్డు 25 వ మలుపు సమీపంలో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన భక్తులు.. టీటీడీ అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.
Advertisement
Advertisement