తుగ్లక్‌ పాలనకు తెరతీస్తే ఊరుకోం: ఎమ్మెల్యే బోండా | bonda umamaheswara rao criticise gold restrictions | Sakshi
Sakshi News home page

తుగ్లక్‌ పాలనకు తెరతీస్తే ఊరుకోం: ఎమ్మెల్యే బోండా

Dec 3 2016 4:00 AM | Updated on Sep 27 2018 9:08 PM

తుగ్లక్‌ పాలనకు తెరతీస్తే ఊరుకోం: ఎమ్మెల్యే బోండా - Sakshi

తుగ్లక్‌ పాలనకు తెరతీస్తే ఊరుకోం: ఎమ్మెల్యే బోండా

బంగారంపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడంపై విజయవాడ సెంట్రల్‌ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

విజయవాడ: బంగారంపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడంపై విజయవాడ సెంట్రల్‌ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్రం అత్యుత్సాహానికి పోయి మహిళల బంగారం జోలికి వస్తే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తాత, ముత్తాతల కాలం నుంచి లెక్కలు అడిగి తుగ్లక్‌ పాలనకు తెరతీస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. బంగారం, నగల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులపై మహిళాలోకం మండిపడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement