రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనం | BJP MLAs Stage Protest Against Telangana Govt's Proposed 12% Quota For Muslims | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనం

Mar 25 2017 2:12 PM | Updated on Mar 29 2019 6:00 PM

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించ తలపెట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ శ్రేణులు నిరసనలు ఉద్రితం చేశాయి.

హైదరాబాద్‌: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించ తలపెట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ శ్రేణులు నిరసనలు ఉద్రితం చేశాయి. నిన్న చేపట్ట తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు. హన్మకొండ, కరీంనగర్‌, సిరిసిల్లలతో పాటు నగరంలోని మాదన్నపేటలో ధర్నాలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

minority reservations, bjp protest,,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement