ముంబై: వచ్చే నెల 15న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ప్రకటిం చింది. బలమైన నిర్మాణం లేకుండా ఎన్నికల్లో విజయం సాధ్యం కాదని లోక్సభ ఎన్నికల ఫలితాల ద్వార తెలిసిందని ఆప్ ప్రతినాధి ప్రీతీ శర్మమీనన్ అన్నారు. వనరుల కొరత, నిధులు సమకూర్చలేని అసమర్థత కారణంగా అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోరాడటానికి అష్టకష్టాలు పడ్డారని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించామని ఆమె అన్నారు. వాలంటీర్లకు నిత్యం సమీపంగా ఉండేందుకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణనివ్వడం ద్వారా బలమైన కార్యకర్తలు రూపొందగలరని పేర్కొన్నారు. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాగే ఏ పార్టీకి లేదా స్వతంత్ర అభ్యర్థులకు కూడా మద్దతునివ్వడం లేదని ప్రీతీశర్మ స్పష్టం చేశారు. ఆప్ సభ్యులెవరైనా ఇతర పార్టీల నుంచి లేదా ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అయితే తాము ‘జాగ్రుత్-నాగ్రిక్’ పేరిట ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. అవినీతిపరులైన అభ్యర్థులను గుర్తించేందుకు, అవినీతిని అరికట్టేందుకు ఒక్కో నియోజకవర్గంలో రెండు కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ దూరం
Published Tue, Sep 23 2014 10:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement