ముంబై: ఇంగ్లండ్తో మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్లకు భారత జట్టు ఎంపికలో విశేషమేంటంటే ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పునరాగమనం. మూడేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న యువీ సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి రావడానికి కారణమేంటంటే అతని ఇటీవలి ప్రదర్శనే. రంజీ ట్రోఫీలో రాణించడం ద్వారా భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అంతేగాక ఇంగ్లండ్పై ఈ డాషింగ్ ఆల్రౌండర్కు మెరుగైన రికార్డు ఉండటం కూడా కలసి వచ్చింది.
2016-17 రంజీ సీజన్లో యువీ అద్భుతంగా ఆడాడు. పంజాబ్కు ప్రాతినిధ్యం వహించిన యువీ ఐదు మ్యాచ్లలో 84 సగటుతో 672 పరుగులు చేశాడు. ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఢిల్లీలో బరోడాతో జరిగిన మ్యాచ్లో యువీ 26 ఫోర్లు, 4 సిక్సర్లతో 260 పరుగులు చేశాడు. అతను మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించడానికి ఈ ప్రదర్శన ఉపయోగపడింది. ఇక ఇంగ్లండ్పై అతనికి మంచి రికార్డు ఉంది. ఆ జట్టుపై మొత్తం 34 వన్డేలాడిన యువీ 48.62 సగటుతో 1313 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.
ఆ రెండు కారణాల వల్లే యువీకి..
Published Fri, Jan 6 2017 6:55 PM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం
మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
భారత్ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్గాంధీ
తప్పక చదవండి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
- నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
- Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్ జేడీయూ!
- Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
- Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
- ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
Advertisement