యుకీ, సోమ్దేశ్ శుభారంభం | Yuki Bhambri, Somdev advance to 2nd round | Sakshi
Sakshi News home page

యుకీ, సోమ్దేశ్ శుభారంభం

Feb 17 2015 5:17 PM | Updated on Sep 2 2017 9:29 PM

ఢిల్లీ ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు యుకీ భాంబ్రీ, సోమ్దేవ్ దేవ్వర్మన్ శుభారంభం చేశారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు యుకీ భాంబ్రీ, సోమ్దేవ్ దేవ్వర్మన్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో యుకీ 7-5 7-6(2)తో అలెగ్జాండర్ కుడ్రెవ్సెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో సోమ్దేవ్ 4-6, 2-0 స్కోరుతో ఉన్న దశలో ప్రత్యర్థి అంటోనియో వీక్ (క్రొయేషియా) గాయం కారణంగా వైదొలిగాడు. భారత ఆటగాళ్లు సనమ్ సింగ్, రామ్కుమార్ రామనాథన్ కూడా టోర్నీలో ముందంజ వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement