సానియా జంట ఓటమి | sania mirza loss the game | Sakshi
Sakshi News home page

సానియా జంట ఓటమి

Sep 30 2017 12:57 AM | Updated on Sep 30 2017 3:22 AM

sania mirza loss the game

న్యూఢిల్లీ: వుహాన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమి యర్‌–5 టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–షుయె పెంగ్‌ (చైనా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం చైనాలో జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా–షుయె పెంగ్‌ ద్వయం 6–7 (5/7), 4–6తో మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌)–యుంగ్‌ జాన్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిన సానియా–షుయె పెంగ్‌ జోడీకి 34,880 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 22 లక్షల 79 వేలు) లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement