షార్జా: ఐపీఎల్-7 మరోసారి పరుగుల కనువిందు చేసింది. ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఏడు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్పై ఘనవిజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలుండగా ఛేదించింది. మ్యాక్స్వెల్ ( 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 89) మరోసారి మెరుపు విన్యాసాలతో అలరించాడు. కాగా కొద్దితో సెంచరీ చేజార్చుకున్నాడు. మ్యాక్స్వెల్ వెనుదిరిగాక డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 6 సిక్సర్లతో 51 నాటౌట్) సిక్సర్లతో విజృంభించగా, పుజారా (40 నాటౌట్) అండగా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 191 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (50), శామ్సన్ (52) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. స్టీవెన్ స్మిత్ 27 (నాటౌట్), అభిషేక్ నాయర్ 23 పరుగులు చేశారు.
ఐపీఎల్-7: మ్యాక్స్వెల్, మిల్లర్ పరుగుల పంజా
Published Sun, Apr 20 2014 11:38 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement