
వివాదాల ప్రభావం పడుతోంది: ప్రీతి జింటా
ప్రతి ఏటా ఐపీఎల్ను ఏదో ఒక వివాదం చుట్టుముట్టడం వల్ల ఫ్రాంచైజీలపై ప్రభావంపడుతోందని...
ప్రతి ఏటా ఐపీఎల్ను ఏదో ఒక వివాదం చుట్టుముట్టడం వల్ల ఫ్రాంచైజీలపై ప్రభావంపడుతోందని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది.‘ఈ వివాదాల వల్ల జట్ల బ్రాండ్ దెబ్బతింటోంది. దీని ప్రభావం మా వ్యాపారంపై పడుతోంది’ అని వాపోయింది. ఐపీఎల్ వల్ల దేశంలో క్రీడల ముఖచిత్రం మారిపోయిందని, యువ క్రికెటర్లకు మేలు చేసే ఈ లీగ్ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని పేర్కొంది.