పంజాబ్ జట్టును అమ్మడం లేదు | IPL Franchise Kings XI Punjab is Not For Sale says Preity | Sakshi
Sakshi News home page

పంజాబ్ జట్టును అమ్మడం లేదు

Apr 15 2015 1:22 AM | Updated on Sep 3 2017 12:18 AM

పంజాబ్ జట్టును అమ్మడం లేదు

పంజాబ్ జట్టును అమ్మడం లేదు

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ లాభాల్లో ఉందని, తమ జట్టును అమ్ముతామని వస్తున్న

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ లాభాల్లో ఉందని, తమ జట్టును అమ్ముతామని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింతా స్పష్టం చేసింది. తమ జట్టు జెర్సీ వెనుక భాగంలో కండోమ్ కంపెనీ లోగోను ముద్రించడం పంజాబ్ క్రికెటర్లలో కొందరికి ఇష్టం లేదంటూ వచ్చిన వార్తలను కూడా ప్రీతి తోసిపుచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement