క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌

India Enters Quarterfinals of U-23 Asian Volleyball Championship - Sakshi

న్యూఢిల్లీ: భారత పురుషుల జట్టు అండర్‌–23 ఆసియా వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మయన్మార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌ గ్రూప్‌ దశలో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడింది. భారత్‌ 2–3 (25–15, 23–25, 23–25, 25–23, 13–15)తో థాయ్‌లాండ్‌ చేతిలో పరాజయం చవిచూసినప్పటికీ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్‌ చేరింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top