టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌ | Icc Women Championship India vs Aus | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

Mar 15 2018 9:19 AM | Updated on Mar 15 2018 9:19 AM

Icc Women Championship India vs Aus - Sakshi

వడోదర : ఐసీసీ చాంపియన్‌ షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి, సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అస్వస్థత కారణంగా మొదటి వన్డేకు దూరం అయినా కెప్టెన్‌ మిథాలి రాజ్‌ అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement