ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా శనివారం చెన్నైయిన్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ....
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా శనివారం చెన్నైయిన్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. లీగ్లో 6 మ్యాచ్లు ఆడిన చెన్నై, 7 మ్యాచ్లు ఆడిన కేరళ తొమ్మిదేసి పారుుంట్లతో 4, 5 స్థానాల్లో ఉన్నారుు.