వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో మరో మైలురాయి | YS Jagan Prajasankalpayatra Crosses 2200 KM Mark | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో మరో మైలురాయి

May 30 2018 6:12 PM | Updated on Jul 26 2018 7:14 PM

YS Jagan Prajasankalpayatra Crosses 2200 KM Mark - Sakshi

సాక్షి, నరసాపురం : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో రైల్వేగేటు దగ్గర 2200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆ ప్రాంతంలో ఒక మొక్కను నాటారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement