‘సీఎం అబద్ధాలు చెప్పారు’ | BJP Leader Indrasena Reddy Fires On CM KCR | Sakshi
Sakshi News home page

‘సీఎం అబద్ధాలు చెప్పారు’

Oct 29 2019 3:16 AM | Updated on Oct 29 2019 3:16 AM

BJP Leader Indrasena Reddy Fires On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ సభలో సీఎం కేసీఆర్‌ అబద్ధాలు, అవాస్తవాలు తప్ప ఇంకొకటి మాట్లాడలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వృద్ధాప్యంతోనో, అహంకారంతోనో కేసీఆర్‌ లాజిక్‌ లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కార్పొరేషన్‌గా ఉన్న ఆల్విన్‌ ఉద్యోగులను గతంలో ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోలేదా? అని ప్రశ్నిం చారు. ఆర్టీసీ విషయంలో ఇదెందుకు సాధ్యం కాదని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement