తల్లితండ్రులే ఆరుషిని చంపేశారు


న్యూఢిల్లీ: ఆరుషి, పని మనిషి  హేమ్‌రాజ్‌  హత్య కేసులో  ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే దోషులకు శిక్షలను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి హత్య కేసులో ఎట్టకేలకు ఈ రోజు కోర్టు తీర్పు చెప్పింది. వీరిని పోలీసులు కస్టడిలోకి తీసుకున్నాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top