వాషింగ్టన్‌లో తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం | Telangana NRIs Meeting In Washington | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్‌లో తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం

May 31 2018 1:03 PM | Updated on May 31 2018 1:08 PM

Telangana NRIs Meeting In Washington - Sakshi

మేడ్చల్‌రూరల్‌: అమెరికాలోని వాషింగ్టన్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్‌ఆర్‌ఐల పాత్ర మరువలేనిదని అన్నారు. బంగారు తెలంగాణలోనూ కీలక పాత్ర పోషించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement