భారత్లో ప్రపంచ అతి పెద్ద రైల్వే బ్రిడ్జి | World's highest railway bridge constructed in India | Sakshi
Sakshi News home page

భారత్లో ప్రపంచ అతి పెద్ద రైల్వే బ్రిడ్జి

Jul 12 2014 10:55 PM | Updated on Mar 19 2019 6:15 PM

ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని భారత్లో నిర్మిస్తున్నారు.

ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని భారత్లో నిర్మిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లోని కౌరీలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ రైల్వే వంతెన 359 మీటర్లు ఎత్తు ఉండవచ్చని భావిస్తున్నారు. 2016 నాటికి ఇది పూర్తి కానుంది.

భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. జమ్మూ, కాశ్మీర్ లోయలను కలుపుతూ సాగే రైల్వే ప్రాజెక్టులో భాగంగా చెనాబ్ నదిపై వంతెనను కడుతున్నారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తుగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement