ముంబయి: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో చాలా ఏళ్లుగా ఉన్న పాత సంప్రదాయాన్ని కొందరు మహిళలు బద్దలు కొట్టారు. ప్రఖ్యాత శని ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ గ్రామస్తులు అవాక్కయ్యేలా చేశారు. సాధారణంగా ఈ ఆలయంలోకి మహిళలకు చాలా రోజులుగా ప్రవేశం లేదు. ఈ ఘటన ఆలయ కమిటీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో మొత్తం ఏడుగురు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు.
మహిళలు ఆ ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహించినందున అది అపవిత్రమైందంటూ శుద్ధి క్రతువులు నిర్వహించారు. అయితే, ఎన్నో ఏళ్లుగా కావాలనే మహిళలను ఆ ఆలయంలోకి ప్రవేశించనివ్వడంలేదని, ప్రత్యేక పూజలకు అనుమతించలేదని కొందరు మహిళ సంఘాలు ఓ మహిళా సంఘం అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించినట్లు తెలిసింది. ఏదేమైన ఇలాంటి ఘటన బాధకరమేనని, అపచారమని పేర్కొంటూ గ్రామస్తులు కూడా పాలాభిషేకం నిర్వహించగా ఇతర మహిళా సంఘం నేతలు, ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఆ మహిళలు చేసిన సాహసానికి అభినందించారు.
ఎన్నో ఏళ్ల కట్టుబాటు దాటి..
Published Sun, Nov 29 2015 3:45 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
కేసులను సత్వరమే పరిష్కరించాలి
రుణమాఫీకి కసరత్తు !
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
ప్రమాదాలకు చెక్!
యాదాద్రిలో ఊంజలి సేవ
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
తప్పక చదవండి
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement