
సాక్షి, హైదరాబాద్: వృత్తినైపుణ్యం ఉండి, పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రాలకు వలసపోయిన చేనేత కార్మికులు తిరిగి సొంతగడ్డ తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు ఆయన ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా రూపుదిద్దుకోనున్నఈ టెక్స్టైల్ పార్కు ద్వారా లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని, ఇకపై నేతన్నలు వలసలు పోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.
-------------------------------- రాష్ట్రీయం--------------------------------------
బాబ్బాబు.. మాతో రండి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇటీవల అధికార పార్టీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తన వెంట టీడీపీలో ఎవ్వరూ చేరలేదన్న అపప్రదతో...
అలాంటి వ్యక్తితో చంద్రబాబు ఫొటోలా?
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రంలో రౌడీలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార...
కాంగ్రెస్కు కొత్త ఊపిరి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెలుగుదేశం పార్టీలో తాజాగా చిచ్చుపెట్టిన అనుముల రేవంత్రెడ్డితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు ‘చేయి’ కలిపారు. ఆయన...
కన్ఫర్మ్: రేవంత్ వస్తున్నాడు..!
వికారాబాద్ అర్బన్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడం గల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే...
------------------------------------------- జాతీయం --------------------------------------------
టార్గెట్ వసుంధర రాజె
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తరచూ పంచ్లు పేల్చుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాజాగా రాజస్థాన్ సీఎం వసుంధర రాజెను టార్గెట్ చేశారు. ప్రభుత్వ...
గుజరాత్లో ఊహించని పరిణామం
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తాడని అంచనాలు...
ఆ రాత్రి ఇండియా ఇలా...
సాక్షి,న్యూఢిల్లీ: దీపావళి రాత్రి వెలుగులు విరజిమ్మే సమయంలో దేశం ఎలా వెలిగిపోతుందో చూడాలని అనుకోవడం సహజం. అయితే కోట్లాది భారతీయుల కలలను సాకారం చేశారు...
------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------
ఆల్రెడీ పాక్లోకి ఎంటరయ్యాడు ; చైనా గుబులు
ఇస్లామాబాద్ : ‘‘ఇప్పటికే అతను పాకిస్థాన్లోకి ఎంటరయ్యాడు. పేరు.. అబ్దుల్ వలీ. అతని పాస్పోర్ట్, వీసా డిటెయిట్స్ పంపిస్తున్నాం. గుర్తుంచుకోండి.....
నది ఒడ్డున భయానక దృశ్యం.. పరుగులు
బ్రిస్టల్ : నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ వ్యక్తి శరీరాన్ని చూసి ప్రజలు పరుగులు తీశారు. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్రంప్ అభిశంసన కోసం రంగంలోకి బిలినీయర్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన కోసం ఆ దేశ బిలియనీర్ ఒకరు పోరాటాన్ని ప్రారంభించారు. ట్రంప్ను వెంటనే అధ్యక్ష పదవి నుంచి...
------------------------------------------- సినిమా --------------------------------------------
ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్
జై లవ కుశ సినిమాతో మరో భారీ విజయాన్ని నమోదు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు.
'రాజా ది గ్రేట్' దర్శకుడి ఆవేదన
తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను వేదిస్తున్న ప్రధాన సమస్య పైరసీ. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా.. రిలీజ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు...
బాలీవుడ్ నటికి పితృవియోగం
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తండ్రి రామ్ ముఖర్జీ (84) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో రామ్ ముఖర్జీ...
------------------------------------------- క్రీడలు --------------------------------------------
కోహ్లి కుమ్మేశాడు!
ముంబై:న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 281 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
వారిద్దరిపై వేటుకి కారణమిదే: కోహ్లి
ముంబై: గత మూడు సిరీస్ లుగా భారత జట్టు ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను పక్కకుపెట్టడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి...
నేటి వన్డే ప్రత్యేకతలు..
సాక్షి, ముంబై: వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా .. న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు సిద్దమైంది. ఈ దూకుడును ఇలానే కొనసాగించాలని కోహ్లి సేన...
------------------------------------------- బిజినెస్ --------------------------------------------
ఫ్లాష్ బ్యాక్ : నా సమయం ముగిసింది!
సాక్షి, న్యూఢిల్లీ : 148 సంవత్సరాల చరిత్ర. కానీ, చైర్మన్లుగా పని చేసింది ఆరుగురు మాత్రమే. ఇది టాటా గ్రూప్ సంస్థ సంబంధించిన అరుదైన ఘనత.