నేటి వార్తా ప్రపంచం

Today News Roundup 14th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై స్థానిక పీసీసీలదే తుది నిర్ణయమని ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

టీడీపీతో పొత్తు అవకాశాలు: రాహుల్‌ 

రజనీకాంత్‌ పార్టీలోకి కరుణానిధి కుమారుడు?

హజ్‌ యాత్రికులతో చంద్రబాబు పార్టీ స్లోగన్స్‌

జమిలిపై తేల్చేసిన ఈసీ

‘మోదీకి పెళ్లి సంబంధం చూస్తాను’

బ్యాంకుకు హ్యాకర్ల భారీ షాక్‌.. 94 కోట్లు లూటీ!

క్రికెట్‌లో అత్యంత అరుదైన సందర్భం

తన సీమంతంలో డ్యాన్స్‌తో అదరగొట్టిన నటి

(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top