టుడే న్యూస్‌ రౌండప్‌ | today news rondup on january 11th 2018 | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Jan 11 2018 6:45 PM | Updated on Jan 11 2018 6:45 PM

today news rondup on january 11th 2018 - Sakshi

చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారని, చంద్రబాబే దళారిగా మారి.. రైతులను దళారులకు అమ్మేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదని, రైతులు బాబు పాలనలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టి కేవలం వ్యక్తిగత లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోనున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. మరిన్ని కథనాలు..


మోదీతో చంద్రబాబు భేటీ.. అందుకేనా!
రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టి కేవలం వ్యక్తిగత లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని..


కరువు, చంద్రబాబు కవలపిల్లలు
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారని, చంద్రబాబే దళారిగా మారి.. రైతులను దళారులకు అమ్మేస్తున్నారని...


'రాజీనామా చేసి తప్పుకుంటా..'
తెలంగాణలో జరుగుతున్న అవినీతి ప్రపంచంలో ఎక్కడా లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించారు.


వేధింపుల కేసు: బీజేపీ చీఫ్‌ కుమారుడికి బెయిల్‌
యువతిపై వేధింపుల కేసులో హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్‌ బరాలా కుమారుడు వికాస్‌ బరాలాకు బెయిల్‌ మంజూరైంది.


దేశంలో బీటెక్‌ విద్యార్థుల దారుణ దుస్థితి
బీ. జయచంద్రన్‌ 2011 సంవత్సరంలో తమిళనాడు, తంజావూరులోని 'పెరియార్‌ మణియమ్మై ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ' నుంచి...


భారతీయులకు శుభవార్త.. గ్రీన్‌కార్డుపై కొత్త బిల్లు
అమెరికాలోభారతీయులు ఊరట కల్పించి  కీలక పరిణామం చోటు చేసుకుంది. 


‘అజ్ఞాతవాసి’ అక్కడే లెక్క తప్పిందా..!
బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. 


అజ్ఞాతవాసిపై వర్మ ట్వీట్‌
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ...


భారత్‌లో దూసుకుపోతున్న ట్రంప్‌ టవర్స్‌
ట్రంప్‌ టవర్స్‌ భారత్‌లో దూసుకుపోతుంది. లాంచైనా తొలి రోజే ట్రంప్‌ టవర్స్‌ ప్రాజెక్ట్‌ కింద రియాల్టీ సంస్థ ఎం3ఎం ఇండియా 20 లగ్జరీ అపార్ట్‌మెంట్లను...


బీబీఎల్‌ చరిత్రలో తొలిసారి..
బ్రిస్బేన్‌: ప్రపంచ క్రికెట్‌లో పలు రకాలైన అవుట్‌లతో బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాటపడుతూ ఉంటారు. అందులో అబ్‌స్ట్రక్టింగ్‌ అవుట్‌ ఒకటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement