అయ్యప్ప ఆదాయం రూ. 243.69 కోట్లు | Rs.243 crore in revenue at Sabarimala | Sakshi
Sakshi News home page

అయ్యప్ప ఆదాయం రూ. 243.69 కోట్లు

May 18 2017 2:46 PM | Updated on Sep 5 2017 11:27 AM

శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది.

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా దీక్ష తీసుకునే స్వాములు, భక్తుల సందర్శనతో శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 2016-17 సంవత్సరానికి అన్ని రకాల ఆదాయాలు కలిపి స్వామివారికి రూ.243.69 కోట్లు వచ్చాయని రాష్ట్ర దేవస్వోమ్‌ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. నవంబర్‌- జనవరి మధ్య కేవలం హుండీ ద్వారానే రూ.89.70 రాగా, అప్పం విక్రయాలతో రూ.17.29 కోట్లు వచ్చినట్లు వివరించారు. దీంతో పాటు ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.46.14 కోట్లు మంజూరు చేసిందని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement