మృతదేహాన్ని తరలించడానికి కనీసం ఒక అంబులెన్సు ఇప్పించమని కోరినా ఆస్పత్రి పట్టించుకోలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో మృతుడి బంధువులు అతడి మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో చుట్టి, చేతులతోనే మోసుకుని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన బిహార్లో మళ్లీ కలకలం రేపింది. సింటు కుమార్ అనే వ్యక్తి దాదాపు రెండు వారాల క్రితం గంగానదిలో పడి చనిపోయాడు. ఈనెల 25న అతడి మృతదేహాన్ని బయటకు తీశారు గానీ, అప్పటికే అది బాగా కుళ్లిపోయింది. దాన్ని అతడి బంధువులు పోస్టుమార్టం కోసం కతియార్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వ వైద్యులు అక్కడి నుంచి 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అంతదూరం వెళ్లేందుకు తమవద్ద డబ్బు లేదని, ఒక అంబులెన్సు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. దాంతో ఏమీ చేయలేని పరిస్థితులలో కుమార్ బంధువులు అతడి మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో చుట్టి, చేతులతో మోసుకుంటూ తీసుకెల్లారు.
మృతదేహం అప్పటికే బాగా కుళ్లిపోవడం వల్లే పోస్టుమార్టం కోసం భాగల్పూర్కు రిఫర్ చేశామని కతియార్ ఆస్పత్రి సివిల్ సర్జన్ ఎస్సీ ఝా తెలిపారు. తమ వద్ద శవాలను తీసుకెళ్లే వాహనం లేదన్నారు. పైగా మృతదేహాన్ని భాగల్పూర్ పంపాల్సిన బాధ్యత పోలీసులది తప్ప తమది కాదని ఆయన అన్నారు.
బిహార్లోని వైశాలి జిల్లాలో ఇలాగే కుళ్లిపోయిన ఓ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు తాళ్లు కట్టి బయటకు లాగడంతో అది పెద్ద వివాదం అయింది. దానికి సంబంధించిన వీడియోను స్థానిక యువకులు సెల్ఫోన్లో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ దృశ్యాలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్లో చుట్టి..
Published Wed, Sep 28 2016 12:08 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలి
పోస్టల్ బ్యాలెట్కు నేడూ అవకాశం
అభివృద్ధే వైఎస్సార్సీపీ అజెండా
No Headline
రైతుబజార్ను మరింత అభివృద్ధి చేస్తా
ఉదయగిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్
టీడీపీ అభ్యర్థి నారాయణను నమ్మొద్దు
బాబుకు ఓట్లేస్తే జన్మభూమి కమిటీలదే పెత్తనం
టీడీపీకి ఓట్లేస్తే సంక్షేమ పథకాలు రద్దే..
ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement