బీఎస్‌ఎఫ్‌ వాహనం పై మావోయిస్టుల మెరుపు దాడి | Maoists Attack On BSF Jawans In Chhattisgarh | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్‌ వాహనం పై మావోయిస్టుల మెరుపు దాడి

Nov 14 2018 12:47 PM | Updated on Nov 14 2018 12:58 PM

Maoists Attack On BSF Jawans In Chhattisgarh - Sakshi

రాయపూర్‌: బీజాపుర్‌లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోలు మందుపాతర (ఐఈడీ)తో పేల్చివేశారు. ఈ దాడిలో ఐదుగు బీఎస్‌ఎఫ్‌ జవాన్లుకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటపలో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో పాటు వాహన డ్రైవర్‌కి తీవ్ర గాయాలైయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement