ఆధిక్యంలో మహారాష్ట్ర సీఎం

Maharashtra Elections Results 2019: Devendra Fadnavis Leads In Nagpur - Sakshi

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతోంది. మొత్తం 288 స్ధానాలకు గాను బీజేపీ కూటమి 120 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా యూపీఏ 42 స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు మూడు స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నాగపూర్‌లో ప్రత్యర్ధిపై భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ బొకార్‌ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top