ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం | Lashkar-e-Taiba terrorists killed in handwara encounter | Sakshi
Sakshi News home page

ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

May 14 2017 4:53 PM | Updated on Sep 5 2017 11:09 AM

ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు బలగాలకు మధ్యకాల్పులు మొదలయ్యాయి. హంద్వారాలోని వరిపోరా ప్రాంతంలో బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైంది.

కుప్వార: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు బలగాలకు మధ్యకాల్పులు మొదలయ్యాయి. హంద్వారాలోని వరిపోరా ప్రాంతంలో బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైంది. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాల తెలిపాయి. చనిపోయిన ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement