న్యూఢిల్లీ/కరాచీ: భారత్ లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ బాసిత్కు భారత విదేశాంగ వ్వవహారాల శాఖ సమన్లు జారీ చేసింది. తమ దేశ అధికారిని కార్యక్రమానికి పిలిచి చిట్టచివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయిందని చెప్పి అవమానిస్తారా అని అందులో ప్రశ్నించింది. ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇస్తారని, తమ ఆందోళన పాక్ ప్రభుత్వానికి చేరవేయాలని కోరింది. భారత్ తరుపున పాకిస్థాన్లో హైకమిషనర్ గా గౌతం బాంబ్వాలే పనిచేస్తున్న విషయం తెలిసిందే.
ఆయనను కరాచీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడేందుకు పాక్ అధికారులు ఆహ్వానించారు. తీరా ఆయన బయలుదేరే సమయానికి రావొద్దంటూ చివరి నిమిషంలో సమాచారం ఇచ్చారు. ఇంతటి బాధ్యత రహితంగా వ్యవహరించిన పాక్ తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమన్లు పంపించింది. కాగా, దీనిపూ వివరణ కోరగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ప్రతినిధులు వారి కార్యక్రమాలు పూర్తి చేయాలని భారత్ కోరుకుంటుందని అందులో భాగంగానే వివరణ కోరిందని చెప్పారు.
పాక్ రాయబారికి భారత్ సమన్లు
Published Wed, Sep 7 2016 6:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement