చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌, మావోయిస్టు మృతి


బీజాపూర్‌: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు దళాలు గురించిన సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య కొద్దిసేపటి పాటు కాల్పులు జరిగాయి. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top