కశ్మీర్ అల్లర్లలో 41కి చేరిన మృతుల సంఖ్య | death toll rises to 41 in kashmir riots | Sakshi
Sakshi News home page

కశ్మీర్ అల్లర్లలో 41కి చేరిన మృతుల సంఖ్య

Jul 17 2016 4:55 PM | Updated on Sep 4 2017 5:07 AM

కశ్మీర్ అల్లర్లలో 41కి చేరిన మృతుల సంఖ్య

కశ్మీర్ అల్లర్లలో 41కి చేరిన మృతుల సంఖ్య

జమ్మూకశ్మీర్లో పోలీసుల పహారా కొనసాగుతోంది. శనివారం కూడా కుప్వారా జిల్లాలో ఆందోళనకారులు భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు.

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో పోలీసుల పహారా కొనసాగుతోంది. శనివారం కూడా కుప్వారా జిల్లాలో ఆందోళనకారులు భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ను భద్రతా బలగాలు కాల్చిచంపిన నేపథ్యంలో చెలరేగిన ఈ అల్లర్లలో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 41కి చేరింది. అల్లర్ల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులను ఈ నెల 24 వరకూ పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బుర్హాన్ అమరుడంటూ ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement