‘మోదీ చరిష్మా మరింత పెరిగింది’ | Dattatreya praises modi | Sakshi
Sakshi News home page

‘మోదీ చరిష్మా మరింత పెరిగింది’

Apr 27 2017 1:43 AM | Updated on Aug 15 2018 2:32 PM

ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా రోజు రోజుకూ పెరుగుతోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా రోజు రోజుకూ పెరుగుతోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నిక ల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్‌ తన వైఖరి మార్చుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement