శ్రీనగర్: సీఆర్పీఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు చేసిన గ్రెనేడ్ దాడిలో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్ము కశ్మీర్లోని పుల్వామ జిల్లా ట్రాల్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని అరిబల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసుల ఉమ్మడి క్యాంప్ పై గుర్తుతెలియని దుండగులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవానుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వని తొలి వర్ధంతిని పురస్కరించుకొని ఈ ఉగ్రదాడి జరిపినట్లు హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూప్ ప్రకటించింది.
సీఆర్పీఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ దాడి
Published Sun, Jul 9 2017 12:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
Advertisement