తెలంగాణవ్యాప్తంగా ప్లాట్లు సహా ఆస్తులు
న్యూఢిల్లీ: అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన కేసులో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఆదనపు కమిషనర్గా పని చేస్తున్న ఎస్. మురళీమోహన్పై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. మురళీ మోహన్ తన ఆదాయం కంటే 295 రెట్లు అధికంగా ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ ఆరోపించింది. 1999 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన మురళీమోహన్ 2002–2014 మధ్య చెన్నై ఐటీ శాఖ అదనపు కమిషనర్గా పని చేసిన సమయంలో రూ. 3.28 కోట్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్లు సీబీఐ వెల్లడించింది.
మురళీ తెలంగాణలోని హైదరాబాద్, హయత్నగర్, మణికొండ, ఖమ్మం జిల్లాలో ప్లాట్లు సహా ఆస్తులు కూడబెట్టారని, రూ. 3.94 కోట్ల ఆస్తుల్లో రూ. 3.28 కోట్లకు సరైన లెక్కలు లేవని పేర్కొంది. కాగా, ఖమ్మం జిల్లాలోని పెనుబల్లిలోనూ మురళీమోహన్కు భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. పెనుబల్లిలో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో నాలుగేళ్ల క్రితం ఆర్కే లాడ్జి, ఫంక్షన్ హాల్ను పెద్దమొత్తం వెచ్చించి నిర్మించారు.
సీబీఐ వలలో ఐఆర్ఎస్ అధికారి
Published Thu, Dec 22 2016 3:45 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్పే, ఫోన్పే మధ్య వివాదం పరిష్కారం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement