ప్రతికూల ఫలితాలు వాస్తవమే... | bjp leader muralidhara rao reation on by election results | Sakshi
Sakshi News home page

ప్రతికూల ఫలితాలు వాస్తవమే...

Sep 16 2014 1:51 PM | Updated on Mar 29 2019 9:24 PM

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు వచ్చిమాట వాస్తమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అంగీకరించారు.

న్యూఢిల్లీ :  దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు వచ్చిమాట వాస్తమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అంగీకరించారు. తాము ముందంజలో ఉన్నచోట కూడా గెలుపు దూరమైందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ఈ గెలుపు ఓటములు స్థానిక పరిస్థితులను బట్టే ఉంటాయన్నమురళీధరరావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా పటిష్టంగానే ఉందని ఆయన తెలిపారు. కాగా తెలంగాణలోని మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడో స్థానానికే పరిమితం అయ్యింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement