మహారాష్ట్ర కెమికల్‌ ఫాక్టరీలో ప్రమాదం | 6 Dead in Blast at Chemical Factory in Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర కెమికల్‌ ఫాక్టరీలో ప్రమాదం

Jan 12 2020 5:23 AM | Updated on Jan 12 2020 5:23 AM

6 Dead in Blast at Chemical Factory in Maharashtra - Sakshi

సాక్షి, ముంబై/పాల్ఘర్‌: మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లా బోయిసర్‌లోని కెమికల్‌ ఫాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఆంక్‌ అనే నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీలో శనివారం రాత్రి 7.20 గంటల సమయంలో కొన్ని కెమికల్స్‌ను పరీక్షిస్తున్న క్రమంలో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, పేలుడు ధాటికి కంపెనీ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల కిటికీలు బద్ధలయ్యాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement