40 మంది విద్యార్థులకు అస్వస్థత

40 students hospitalized due to food poisoning - Sakshi

ఇటా: ఉత్తరప్రదేశ్‌లో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇటాలో కస్తూర్బా గాంధీ స్కూల్‌లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం విషపూరితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top