రైలులో ఏం జరిగింది? | dhanush upcoming telugu movie 'Rail' | Sakshi
Sakshi News home page

రైలులో ఏం జరిగింది?

Sep 21 2016 11:33 PM | Updated on Sep 4 2017 2:24 PM

రైలులో ఏం జరిగింది?

రైలులో ఏం జరిగింది?

‘ధనుష్, కీర్తీ సురేశ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తొడరి’ని ‘రైల్’ పేరుతో బేబి రోహిత రజ్న సమర్పణలో ఆదిరెడ్డి,

 ‘ధనుష్, కీర్తీ సురేశ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తొడరి’ని ‘రైల్’ పేరుతో బేబి రోహిత రజ్న సమర్పణలో ఆదిరెడ్డి, ఆదిత్యారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. నేడు రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడు తూ-‘‘ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు జరిగే రైలు ప్రయాణమే ఈ చిత్రం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ధనుష్, కీర్తిల నటన హైలెట్. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రివేల్ మహేంద్రన్, సంగీతం: డి.ఇమ్మాన్, దర్శకత్వం: ప్రభు సాల్మన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement